వరంగల్ ఎయిర్పోర్టు, ట్రిపుల్ ఆర్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై భూసేకరణ వేగం.. రైతుల్లో ఆందోళన
తెలంగాణలో వరంగల్ ఎయిర్పోర్టు, రీజినల్ రింగ్ రోడ్ (RRR), ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లు వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండగా, మరోవైపు రైతులు తమ భూముల కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టును…

