గురుకులాల కొనుగోళ్లపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు.. ఆధారాలతో వచ్చాం, చర్చకు సిద్ధమని ప్రకటన

గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ మరోసారి ఆరోపించింది. ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఉన్న ఆధారాలను ప్రజల ముందుంచేందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని పార్టీ నాయకులు ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, గురుకులాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని నిరూపించాలని మంత్రులు అద్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ బహిరంగ సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఆ సవాల్‌ను స్వీకరించి మాజీ…

Read Full News

బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బీసీ సంక్షేమంపై సభలో స్పష్టత

బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, కేటాయించిన బడ్జెట్ అమలుపై ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం సభలో స్పష్టత ఇచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించి రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పటివరకు సుమారు రూ.2400 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, మిగిలిన నిధుల వినియోగానికి అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విదేశీ విద్య పథకానికి సంబంధించి గత ప్రభుత్వాల హయాంలో కేవలం 300 మందికే అవకాశం ఉండేదని, ప్రస్తుత…

Read Full News