BRKR ఆయుర్వేద ఆస్పత్రిలో మూడో రోజుకు చేరిన నిరసనలు.. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న AYUSH విద్యార్థులు

హైదరాబాద్: బీఆర్కేఆర్ (BRKR) ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో AYUSH హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. రెండేళ్లకోసారి పెరగాల్సిన స్టైఫండ్ 2018 నుంచి పెరగకపోవడంతో, తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. “మాకు కావాల్సింది హక్కు మాత్రమే” నిరసనలో పాల్గొన్న విద్యార్థుల మాటల్లో, తాము ఎలాంటి అదనపు ప్రయోజనాలు కోరడం…

Read Full News

8 ఏళ్లుగా పెరగని స్టైఫండ్.. BRKR ఆయుర్వేద విద్యార్థుల నిరవధిక సమ్మె, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న యూజీ-పీజీ డాక్టర్లు

8 ఏళ్లుగా పెరగని స్టైఫండ్.. నిరవధిక సమ్మెలో BRKR ఆయుర్వేద యూజీ, పీజీ వైద్య విద్యార్థులు నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద ఉన్నాను. ప్రతిరోజూ వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి ప్రస్తుతం మరో కీలక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఆయుర్వేద యూజీ, పీజీ వైద్య విద్యార్థులు తమ స్టైఫండ్ పెంపు కోసం గత మూడు రోజులుగా…

Read Full News