ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల హాజరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి.. అటెండెన్స్‌పై నివేదిక కోరిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు, వైద్య సేవల నాణ్యతపై ప్రజాప్రతినిధుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉండటం లేదని, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం. సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వ వైద్యుల హాజరు, ఆస్పత్రుల్లో మందుల కొరత, సిరంజీలు వంటి ప్రాథమిక వైద్య…

Read Full News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల బహిష్కరణ.. రోగులపై ప్రభావం చూపే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (TGGDA) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ఎలక్టివ్ (మైనర్) శస్త్రచికిత్సలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం జీవో నంబర్ 38ను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల సంఘం ప్రతినిధుల ప్రకారం, బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, సీనియారిటీ, ప్రత్యేక కేటగిరీలు, ప్రాధాన్యత ప్రమాణాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 38…

Read Full News