రాష్ట్రం చేసిన అప్పుల వివరాలు ఇవ్వాల్సిందే.. ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల వివరాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. భూములు కోల్పోయిన రైతులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులు, ఉద్యోగులు మనుషులే కదా? ప్రభుత్వం వివిధ పథకాలకు నిధులు కేటాయిస్తున్న సమయంలో, ప్రభుత్వం నుంచి బకాయిలు పొందాల్సిన రైతులు,…

Read Full News

తెలంగాణ ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా?

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క రేషన్ కార్డు అయినా తొలగించగలరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం.. అర్హత లేని వారికి కూడా పథకాలు అందుతున్నాయా అనే అంశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజాధనం వినియోగం, సంక్షేమ పథకాల భారం వంటి అంశాలపై కూడా విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును సవాలు…

Read Full News