మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం?.. గిరిజనుల నుంచి వందల కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు టీంపై ఆరోపణలు

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పీఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన రమావత్ మధు మరియు అతని టీం గిరిజనులను, ముఖ్యంగా లంబాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం అరెస్టై జైలుకు వెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ వద్ద మధు కారు…

Read More

అధిక వడ్డీ మాయలో కోట్ల మోసం? గోకుల్నంద ఇన్ఫ్రా కేసులో కొత్త మలుపులు

గత నెల రోజులుగా తెలంగాణలో “గోకుల్నంద ఇన్ఫ్రా” పేరిట జరిగిన భారీ పెట్టుబడి మోసం కేసు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. రమావత్ మధు, మంగళి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు వరుసగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. వేల కోట్ల రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండగా, బాధితులు ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహించడం పరిస్థితిని మరింత తీవ్రమైంది. ఈ కేసులో కొందరు మంగళిని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె కూడా…

Read More