BRKR ఆయుర్వేద ఆస్పత్రిలో మూడో రోజుకు చేరిన నిరసనలు.. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న AYUSH విద్యార్థులు

హైదరాబాద్: బీఆర్కేఆర్ (BRKR) ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో AYUSH హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. రెండేళ్లకోసారి పెరగాల్సిన స్టైఫండ్ 2018 నుంచి పెరగకపోవడంతో, తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. “మాకు కావాల్సింది హక్కు మాత్రమే” నిరసనలో పాల్గొన్న విద్యార్థుల మాటల్లో, తాము ఎలాంటి అదనపు ప్రయోజనాలు కోరడం…

Read Full News

ఆయుర్వేద విద్యార్థుల ఆందోళన.. 10 ఏళ్లుగా స్టైఫండ్ పెంపు లేదంటూ నిరవధిక సమ్మెకు సిద్ధం

ఆయుర్వేద విద్యార్థుల ఆందోళన.. 10 ఏళ్లుగా స్టైఫండ్ పెంపు లేదంటూ నిరవధిక సమ్మెకు సిద్ధం హైదరాబాద్: డాక్టర్ బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద ఆయుర్వేద వైద్య విద్యార్థులు తమ స్టైఫండ్ పెంపు డిమాండ్‌తో మరోసారి ఆందోళన బాట పట్టారు. యూజీ, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా స్టైఫండ్ పెంపు జరగకపోవడంతో తమ జీవనం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు….

Read Full News

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ దగాట: 25 వేల స్థానంలో 2 వేలే!

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ విషయంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడమే లేదని, మరికొన్ని కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తానికి బదులుగా నామమాత్రపు మొత్తాలు మాత్రమే ఇస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్‌ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) 2024–25 నివేదిక ప్రకారం పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.58,289 స్టైఫండ్‌ను సగానికి పైగా ప్రైవేట్ కాలేజీలు ఎగ్గొడుతున్నట్లు వెల్లడైంది. కాగితాలపై మాత్రం స్టైఫండ్ సక్రమంగా…

Read Full News

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ దగాట: 25 వేల స్థానంలో 2 వేలే!

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ విషయంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడమే లేదని, మరికొన్ని కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తానికి బదులుగా నామమాత్రపు మొత్తాలు మాత్రమే ఇస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్‌ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) 2024–25 నివేదిక ప్రకారం పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.58,289 స్టైఫండ్‌ను సగానికి పైగా ప్రైవేట్ కాలేజీలు ఎగ్గొడుతున్నట్లు వెల్లడైంది. కాగితాలపై మాత్రం స్టైఫండ్ సక్రమంగా…

Read Full News