భూదందాల ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లపై చర్యలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాము నాయక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గతంలో హౌసింగ్ బోర్డులో డిప్యూటేషన్‌పై భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి Ponguleti Srinivasa Reddy ప్రకటించారు. రాము నాయక్‌కు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

Read Full News

కూకట్పల్లి కోసం మాటలు కాదు… పరిష్కారాలు కావాలి” – జాగృతి జనబాట పై విమర్శలు

మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న జాగృతి జనబాట కార్యక్రమం ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగింది. నగరంలో అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి సమస్యలను నాయకులు దగ్గరగా పరిశీలించారు. కూకట్పల్లి నియోజకవర్గం హైదరాబాద్‌లో భాగమైపోయినా అభివృద్ధి మాత్రం కాగితం మీదే ఉందనేది స్థానికుల ఆందోళన. 🚨 “హైదరాబాద్‌కి కామధెనువు… కానీ కూకట్పల్లికి ఒక్క రూపాయి కూడా కాదు” స్థానిక నాయకులు మాట్లాడుతూ: 👉 “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో కూకట్పల్లిలో 2000 కోట్ల విలువైన భూములు…

Read Full News