బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్‌లో కొవ్వత్తుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత ఆగస్టు నెల నుంచి బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని వక్తలు పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపు…

Read Full News

అంత ఇంత గలీజ్ కాదు! నల్లగొండలో కాంగ్రెస్ పాలనలో వెలుగుచూసిన చిల్లర రాజకీయాల భయానక రూపం

రాజకీయం రోజురోజుకీ ఎంత దిగజారిందంటే, అది చూసి ప్రజాస్వామ్యానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు రాజకీయ వ్యవస్థ ఎంత చిల్లర స్థాయికి పడిపోయిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా, నల్లగొండ నియోజకవర్గం, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి వెళ్లిన యాదగిరి అనే వ్యక్తిపై అమానుషంగా దాడి…

Read Full News

ఆర్టికల్ 21 ఉల్లంఘన: క్యూ న్యూస్ కార్యాలయం ముందు ఈశ్వరాచారి మృతి కేసులో ఫేర్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్

హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Right to Life & Right to Dignity) స్పష్టంగా ఉల్లంఘించబడిందనే ఆరోపణలు ఈశ్వరాచారి మృతి ఘటనలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేతగా మాత్రమే కాకుండా, శాసనమండలి సభ్యుడు (ఎమ్ఎల్సీ)గా ఉండి కూడా ఈ ఘటనను అడ్డుకోలేకపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశ్వరాచారి అనేకసార్లు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లినట్టు, అక్కడ జరిగిన సంఘటనలపై సీసీటీవీ ఫుటేజ్ మొత్తం…

Read Full News