పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది… వార్డులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భారీ ఆధిక్యం

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ Indian National Congress ఘన విజయం సాధించింది. మొత్తం 2996 వార్డుల్లో 1537 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 116 మున్సిపాలిటీల్లో 70 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకోగా, 7 కార్పొరేషన్లలో 4 చోట్ల ఆధిక్యం సాధించింది. పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున అధికార పార్టీకి మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక Bharat Rashtra Samithi 781 వార్డులు, 13 మున్సిపాలిటీలను గెలుచుకున్నప్పటికీ ఒక్క…

Read Full News