హైదరాబాద్‌లో చేప ప్రసాదం ప్రారంభం.. లక్షలాది మంది భక్తుల రద్దీ, భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం కార్యక్రమం ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కోసం భారీ ఏర్పాట్లు చేయగా, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆస్తమా మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప ప్రసాదం ఉపయోగపడుతుందనే విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై మరుసటి…

Read Full News