గచ్చిబౌలిలో గంజాయి విక్రయాలు.. సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు

హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్‌ఓటీ) చేపట్టిన దాడుల్లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి గంజాయి విక్రయాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. విప్రో గేట్ సమీపంలోని పచ్చిమౌలి ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ గంజాయి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు….

Read Full News

డ్రగ్స్ ఆరోపణలు, దుబాయ్ కనెక్షన్ వివాదం: రాజకీయ నేతపై చర్యల డిమాండ్ తీవ్రం

తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒక రాజకీయ నాయకుడిపై డ్రగ్స్ వినియోగం, వ్యాపార సంబంధాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా దుబాయ్ కనెక్షన్, డ్రగ్స్ మాఫియా సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రక్త పరీక్ష నివేదికలు, పోలీసుల దర్యాప్తు వివరాలు కీలకంగా మారాయి. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా కేవలం ఆరోపణల దశలోనే ఉందా? అన్నదానిపై స్పష్టత కోరుతున్నారు. పోలీస్ నివేదికలు బయటకు రావాలని, నిజాలు…

Read Full News

డ్రగ్స్ ఆరోపణలు, దుబాయ్ కనెక్షన్ వివాదం: రాజకీయ నేతపై చర్యల డిమాండ్ తీవ్రం

తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒక రాజకీయ నాయకుడిపై డ్రగ్స్ వినియోగం, వ్యాపార సంబంధాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా దుబాయ్ కనెక్షన్, డ్రగ్స్ మాఫియా సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రక్త పరీక్ష నివేదికలు, పోలీసుల దర్యాప్తు వివరాలు కీలకంగా మారాయి. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా కేవలం ఆరోపణల దశలోనే ఉందా? అన్నదానిపై స్పష్టత కోరుతున్నారు. పోలీస్ నివేదికలు బయటకు రావాలని, నిజాలు…

Read Full News

సాఫ్ట్‌వేర్ గర్ల్‌ఫ్రెండ్ – బద్మాష్ బాయ్‌ఫ్రెండ్.. డ్రగ్స్ దందాతో చిక్కడపల్లిలో షాకింగ్ అరెస్ట్!

చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత అనే యువతి, తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం చేస్తూనే లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన సుష్మిత, యువతను టార్గెట్ చేసుకుని మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సుష్మిత, ఇమాన్యుల్‌తో పాటు…

Read Full News