భూదందాల ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లపై చర్యలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాము నాయక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గతంలో హౌసింగ్ బోర్డులో డిప్యూటేషన్‌పై భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి Ponguleti Srinivasa Reddy ప్రకటించారు. రాము నాయక్‌కు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

Read Full News

గ్రిడ్ పేరిట బిలియన్‌ల భూదందా? బిఆర్ఎస్–కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు — రంజిత్ రెడ్డి కేసు కేంద్ర బిందువు

తెలంగాణలో భూముల విషయంలో మరోసారి రాజకీయ బాంబు పేలింది. గత ప్రభుత్వ హయాంలో “గ్రిడ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్” పేరుతో జరిగిన భూకేటాయింపులు విస్తృతంగా దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిపై ఘాటుగా విమర్శలు చేస్తూ పలువురు నాయకులు సంచలన పత్రాలు, లొకేషన్లు, సంబంధిత పేర్లు బయట పెడుతున్నారు. ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, బిఆర్ఎస్ అగ్రనేతలు, IAS అధికారి అరవింద్ కుమార్, కొన్ని బినామీలు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వంటి…

Read Full News