వక్ఫ్ ఆస్తుల కోసం పోరాడిన న్యాయవాది హత్య.. ముజాహిద్ ఆలం ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్‌లో వక్ఫ్ ఆస్తుల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పోరాడుతున్న న్యాయవాదిపై జరిగిన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్ మరియు మెహబూబ్ ఆలం ఖాన్‌లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ప్రకారం, ముజాహిద్ ఆలం ఖాన్ మరియు మెహబూబ్ ఆలం ఖాన్ వక్ఫ్ ఆస్తులను ఆక్రమించి, వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా…

Read More

ప్రశ్నించడమే నేరమైతే కాల్చి చంపండి”.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కార్యకర్త ఆవేదన

ప్రశ్నించడమే నేరమైతే నన్ను కాల్చి చంపండి” అంటూ ఓ కార్యకర్త జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం వద్దకు వెళ్లిన తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. “ఉదయం 11:30 గంటలకు నన్ను అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి దగ్గరకు మీడియాతో కలిసి వెళ్లాం. భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్…

Read More