ప్రధానిని కలిసిన సీఎం రేవంత్.. మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్కు విజ్ఞప్తి.. అయితే ప్రజల సందేహాలకు సమాధానం ఎప్పుడు?
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై వినతిపత్రాన్ని అందజేశారు. గోదావరి నదిపై తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో…

