మహిళా భద్రతపై ఘాటైన స్పందన – “ధైర్యంగా నిలబడండి, న్యాయం అందుకునే వరకు పోరాడండి

హైదరాబాద్‌లో మహిళా భద్రత అంశంపై ఘాటైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. నగర మహిళా భద్రత విభాగంపై సజ్జనార్ గారి సమీక్ష సందర్భంగా మాట్లాడిన ఓ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్ తప్పవు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. సజ్జనార్ గారు యూనిఫార్మ్ వేసుకున్నాక ఆడపిల్లలకు ధైర్యం వచ్చింది” అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలపై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెద్దోడైతే బయటపడతాడు, సామాన్యుడు అయితే జైలుకి వెళ్తాడు. ఇదే…

Read Full News

సచివాలయంలో ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం – నిర్లక్ష్యంపై వేటు సిద్దం

సచివాలయంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “పనితీరు లేని అధికారులను ఇక సహించం” అని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన ఫైళ్లను వారాల తరబడి పెండింగ్‌లో ఉంచడం, కాంట్రాక్ట్ పనులకు సంబంధించి నిర్ణయాలు ఆలస్యం…

Read Full News