కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక అడుగులు.. కసాని జ్ఞానేశ్వర్ విజన్ అద్భుతం: ఉజ్బెకిస్థాన్ ప్రతినిధి అక్బర్

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశంపై ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కబడ్డీ ప్రతినిధి అక్బర్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఉజ్బెకిస్థాన్‌ నుంచి వచ్చిన అక్బర్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ కబడ్డీని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా కసాని జ్ఞానేశ్వర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు, కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న ఆయన…

Read Full News

ఒలింపిక్స్‌లో కబడ్డీ చూడటమే నా జీవిత కల.. కబడ్డీకి ఇది చారిత్రాత్మక అవకాశం: ఇంగ్లాండ్ కబడ్డీ ఫౌండర్ అశోక్ దాస్

హైదరాబాద్: కబడ్డీని అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించి, ఒలింపిక్స్‌లో భాగం చేయాలన్నదే తన జీవిత కల అని ఇంగ్లాండ్ కబడ్డీ ఫౌండర్, యూరప్ కబడ్డీ ఫెడరేషన్‌కు చెందిన అశోక్ దాస్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశానికి హాజరైన ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కబడ్డీ రంగంలో తాను సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్నానని అశోక్ దాస్ తెలిపారు. IKF ఏర్పాటైన సమయంలో తాను వ్యవస్థాపక సభ్యుడిగా, అనంతరం వైస్…

Read Full News

హైదరాబాద్‌కు వచ్చి కబడ్డీపై ఆసక్తి.. యువత కబడ్డీని ముందుకు తీసుకెళ్లాలి: అంతర్జాతీయ ప్రతినిధి

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ సమావేశం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ కబడ్డీ ప్రతినిధి నగరానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ ద్వారా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్‌లోని సభ్యులు, ప్రతినిధులు కలిసి పనిచేస్తే కబడ్డీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. యువత కబడ్డీ వైపు రావాలి కబడ్డీపై యువతకు మరింత ఆసక్తి కల్పించాల్సిన అవసరం ఉందని…

Read Full News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్.. 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌ కాసా గ్రాండ్‌ హోటల్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) జనరల్‌ బాడీ సమావేశం జరుగుతోంది. కబడ్డీ క్రీడను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కబడ్డీ ఫెడరేషన్‌కు సంబంధించిన ప్రముఖ ప్రతినిధులు, బోర్డు సభ్యులు కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వెంకటేష్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మ తదితరులు హాజరయ్యారు. కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కసాని జ్ఞానేశ్వర్…

Read Full News