ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు.. చార్జ్‌షీట్ సిద్ధం, రాజకీయ నేతలపై చర్యలుంటాయా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఇప్పటికీ అసలు సూత్రధారులు ఎవరు? రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం రావడం లేదు. తాజాగా సిట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకుని తుది చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ కేసు హాట్ టాపిక్‌గా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై కాంగ్రెస్ విమర్శలు: “పోరాట యోధుడిలా నటిస్తున్నారు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధుడిలా హరీష్ రావు ఫీల్ అవుతున్నారని, పదేళ్ల పాటు నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశాడని స్వయంగా కవిత గారే చెప్పారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల…

Read Full News