2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా సాధించాలి – సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి తెలంగాణ కూడా కీలకంగా దోహదపడాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, తెలంగాణను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు….

Read Full News

తెలంగాణ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు.. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిలో రాష్ట్రం ముందంజ: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు. కార్యక్రమం జాతీయ పతాకావిష్కరణ, వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం…

Read Full News