రేమత్ నగర్ ప్రజల ఆవేదన.. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలతో నిత్యం నరకయాతన.. కార్పొరేటర్‌పై తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్ నగరంలోని రేమత్ నగర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సరఫరా, డ్రైనేజీ లీకేజీలు, దెబ్బతిన్న రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. 24 గంటలూ కారుతున్న డ్రైనేజీ రేమత్ నగర్‌లో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థేనని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండు…

Read Full News

రేమత్ నగర్ వాసుల గోడు.. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లే ప్రధాన సమస్యలు.. కార్పొరేటర్‌పై అసంతృప్తి!

హైదరాబాద్ నగరంలోని రేమత్ నగర్ ప్రాంతంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, పార్కింగ్ సమస్యలు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు తెలిపారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా, వాటిలో చాలా వరకు అమలు కాలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి కోసం నిరీక్షణ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేసవి…

Read Full News

కేంద్ర నిధుల కోసం ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్రాభివృద్ధిపై అఖిలపక్షానికి పిలుపు

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, ఐఐఎం, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం: ఎంపీలకు సీఎం రేవంత్ పిలుపు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధన కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రజాభవన్‌లో…

Read Full News

2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా సాధించాలి – సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి తెలంగాణ కూడా కీలకంగా దోహదపడాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, తెలంగాణను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు….

Read Full News

మాధవనగర్ ఫ్లైఓవర్ బిల్లులు రిలీజ్ చేయకపోతే నిరాహార దీక్ష – ఎమ్మెల్యే హెచ్చరిక

నిజామాబాద్ లోని మాధవనగర్ ఫ్లైఓవర్ పనులకు సంబంధించి నిధుల విడుదల ఆలస్యమవుతున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానిక ప్రజా ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటా మొత్తాన్ని జమ చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉంచి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ – “మాధవనగర్ ఫ్లైఓవర్ మొత్తం వ్యయం 55 కోట్ల రూపాయలు. ఇందులో సగం కేంద్రం, సగం రాష్ట్రం ఇవ్వాలి. ఇప్పటికే 34.29 కోట్లు రిసీవ్…

Read Full News