బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

Read Full News

ఔటర్ వరకు గ్రేటర్: జిహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీల విలీనంపై రాజకీయ దుమారం

ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసిలో విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అభివృద్ధి లక్ష్యమా లేదా రియల్ ఎస్టేట్ లాభాల కోసమా అనే ప్రశ్నలు ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో, తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఔటర్ వరకు గ్రేటర్…మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఇలా మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేశారు. పెద్దంబర్పేట,…

Read Full News