జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా స్కూల్ కోసం భూముల కేటాయింపుపై డిమాండ్

జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లకు సరిపడా భూమి కేటాయించాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త వీడియో ద్వారా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల కోసం 20 నుంచి 25 ఎకరాల వరకు భూమి కేటాయిస్తోందని, ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా భూములు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జగిత్యాలలో మాత్రం…

Read More

జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు లేవు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరియు కేంద్ర ప్రభుత్వం వరి, మక్కజొన్న కొనుగోళ్లపై నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. అశోక్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశాడని, దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఆయనపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ, “జగిత్యాలలో జరుగుతున్న…

Read More

రైతుల గురించి మాట్లాడితే సస్పెండ్?.. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారం పై దుమారం

తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రైతుల సమస్యల గురించి మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఆరోపించడంతో రాజకీయంగా కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు ధర్నా…

Read More