నెలకో నోటిఫికేషన్ హామీ.. 2500 పోస్టులతోనే సరిపోతుందా? నిరుద్యోగుల్లో అనుమానాలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేలా Telangana State Public Service Commission (టీజీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇకపై నెలకో నోటిఫికేషన్ విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొందిన సుమారు 2500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించడంలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల Telangana Pollution Control Board లో…

