పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

Read Full News

పోలీసు నియామకాలపై నిరుద్యోగుల ఆందోళన.. పోస్టుల పెంపు, సీఎం క్షమాపణకు డిమాండ్

తెలంగాణలో పోలీసు నియామకాల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 పోలీసు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వగా, నిరుద్యోగ సంఘాలు మాత్రం రాష్ట్రంలో ఉన్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని కనీసం 19 వేల నుంచి 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌తో పలుచోట్ల ఆందోళనలు చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ…

Read Full News

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద పోలీస్ నియామక నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉందనే ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ, కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులు మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా…

Read Full News