ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసుల ఉపసంహరణ కోరుతూ తీవ్ర విమర్శలు

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, జర్నలిస్టులు మరియు ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వక్త మాట్లాడుతూ, “ఒక ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎల్బీ స్టేడియంలో కత్తి తిప్పడం వల్ల కానిస్టేబుల్ ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. వీడియో ఆధారాలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఇది సాధారణ విషయం కాదు”…

Read Full News

జర్నలిస్టులకు మరో నిరాశ: రేవంత్ రెడ్డి హామీలు ఎక్కడ? – అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాల సమస్యపై ఆగ్రహం

తాజా రాజకీయ పరిణామాలతో పాటు, జర్నలిస్టుల సమస్యలు మరోసారి పాక్షికం అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు నివాస ప్లాట్లు, అక్రిడిటేషన్, భద్రత వంటి అనేక హామీల కోసం ఎదురు చూసినా, స్పష్టమైన పరిష్కారం రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితి పెద్దగా మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా పొడగిస్తున్న అక్రిడిటేషన్ రీన్యూవల్ కారణంగా చిన్న, మధ్య తరహా పత్రికలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం నిజంగా అనుకుంటే ఇళ్ల స్థలాల సమస్య, గుర్తింపు…

Read Full News