కల్వల ప్రాజెక్ట్ పెండింగ్‌, యూరియా–కరెంట్ కొరత… దుబ్బాక రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తమ నియోజకవర్గంలో…

Read Full News

కేసీఆర్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…

Read Full News

కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్‌రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

Read Full News

కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు — 40 వేల కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) గా పనిచేసిన బి. హరిరామ్ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జప్తు చేయాలని నిర్ణయించింది.నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడైన హరిరామ్‌పై ఏసీబీ (ACB) ఇప్పటికే కేసు నమోదు చేసి, సోదాలు కూడా నిర్వహించింది. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆయన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 🔹 జప్తు కానున్న…

Read Full News