మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

Read More

సేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే అసలైన బలం: కేటీఆర్

సేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపేది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో సేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, బ్రిడ్జిల నిర్మాణంతో హైదరాబాద్‌ను…

Read More