కొందరు దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారా’.. పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలు కారణం కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మంజీరా నది చెక్‌డ్యామ్ వద్ద మంగళవారం తన అనుచరులు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి…

Read Full News

ఆడంబర రాజకీయాలు వద్దు… నిజాయితీకి ఓటేయండి: కామారెడ్డి ప్రజలకు రమణ రెడ్డి పిలుపు

కామారెడ్డి ప్రజలు విజ్ఞులని, ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసినా తనను గెలిపించిన ప్రజల తీర్పు ప్రత్యేకమని రమణ రెడ్డి అన్నారు. తాను గెలిచే ముందు ఎలా సాధారణంగా వచ్చానో, గెలిచిన తర్వాత కూడా అలాగే సాధారణ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. భారీ కాన్వాయ్‌లు, ఫ్లెక్సీలు, ఆడంబర కార్యక్రమాలు పెట్టుకోవడం నాయకత్వానికి గుర్తు కాదని స్పష్టం చేశారు. ప్రజల డబ్బుతో ప్రదర్శనలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని విమర్శించారు. పెద్ద ఎత్తున వాహనాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చు చేసే…

Read Full News