కరీంనగర్ ఘటనపై బండి సంజయ్ రాజీనామా డిమాండ్ హాస్యాస్పదం: బీఆర్ఎస్పై చీకోటి ప్రవీణ్ ఫైర్
కరీంనగర్లో జరిగిన నగల దుకాణం దోపిడీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. “జై శ్రీరాం… అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్లో దోపిడీ జరిగితే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న బండి…

