బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు షాక్.. 20 మందికి పైగా సస్పెన్షన్‌! అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. అసెంబ్లీ రూల్స్‌లోని రూల్‌ 340 సబ్‌రూల్‌ 2 కింద స్పీకర్‌ పేర్లు ప్రకటించిన సభ్యులను ప్రస్తుత సమావేశాల మిగిలిన కాలానికి సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులు “అయ్” అని చెప్పాలని, వ్యతిరేకంగా ఉన్నవారు “నో”…

Read Full News

కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు తీసేయడం దుర్మార్గం: కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా మహిళలు, పేదలు, కార్మిక వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్యోతినగర్, జమ్మికుంట ప్రాంతాల్లో నిర్వహించిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి దగ్గర నుంచి ఆసుపత్రికి తరలించి, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ అందించడంతో…

Read Full News