ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారా? 1000 రోజులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు భద్రత, వేతనాలు, ఇతర సదుపాయాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఒక్కరోజైనా పోరాడారా అని ప్రశ్నించారు. ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట్ మైదానంలో…

Read Full News

ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

Read Full News