ఖైరతాబాద్‌లో రాజకీయ హీట్‌: దానం నాగేంద్ర అనర్హతపై ప్రజల్లో అసంతృప్తి, ఉపఎన్నికల చర్చ వేడెక్కింది

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది ఖైరతాబాద్ నియోజకవర్గం. దానం నాగేంద్రపై అనర్హత వేటు, కడియం శ్రీహరి వ్యవహారం—ఈ రెండు అంశాలతో ఉపఎన్నిక వస్తుందా? లేదా రాజకీయ ఒప్పందాలే జరుగుతాయా? అన్న సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు ఎమ్మెల్యేల కేసులు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, ఇద్దరూ ఢిల్లీ భేటీలు చేస్తుండటం నేపథ్యంలో, ఖైరతాబాద్‌ నుంచి ఉపఎన్నిక తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. 📍 ప్రజల్లో వినిపిస్తున్న మూడ్ మార్కెట్‌లో, ఆటోస్థాండ్లలో, రేషన్‌ షాపుల దగ్గర…

Read Full News

ప్రజలు ఎందుకు బయటికి రారు? భయమా? నమ్మకం కోల్పోవడమా? — వ్యవస్థపై మాలత గారి మోస్తరు మంట”

తెలంగాణలో రాజకీయాలు మారినా, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించకపోవడం బాధకరమని మాలత గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు ఎందుకు బయటికి రావడం లేదు?” అనే ప్రశ్నను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, అది ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు అద్దం పడే వాస్తవికత అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ:

Read Full News