మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఆరోపణలు.. సభలో హరీశ్‌రావు వర్సెస్ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ అంశంపై సభలో హరీశ్‌రావు తీవ్రంగా ప్రశ్నించగా.. సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ‘‘సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు’’ అంటూ హరీశ్‌రావు ఆరోపణ సభలో మాట్లాడిన…

Read Full News