బోయినపల్లి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన.. బాధితులకు న్యాయపోరాటం చేస్తామని హామీ

బోయినపల్లి ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాల గృహ సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తామని ప్రకటించిన భూమి ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందని ఆరోపిస్తూ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, బోయినపల్లిలో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో 6,000 ఇంద్రమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తులు హక్కులు చెలాయిస్తున్నారని,…

Read Full News

రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

Read Full News