భూబాధితులకు పరిహారం ఇవ్వకుండా ఉచిత పథకాలా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన చట్టబద్ధత, ప్రజాధన వినియోగం, భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలపై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పథకాలకు…

Read Full News