దుల్లపల్లిలో నకిలీ ఓఆర్సీ మాయాజాలం.. భూ అక్రమ దందాపై సంచలన ఆరోపణలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుల్లపల్లి గ్రామంలో మరో భూ అక్రమ దందా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే సర్వే నెంబర్ 154లో జరిగిన భూ వివాదాలపై ఫిర్యాదులు నమోదవుతుండగా, తాజాగా సర్వే నెంబర్ 155లో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ నకిలీ పత్రాల ఆధారంగా భూములను విక్రయించారని, అసలు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, దుల్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 155లోని రెండు…

Read Full News

బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

Read Full News

పైసలు తీసుకుని రైతులను మోసం చేశారా? గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీసిన భూవివాదం

గ్రామీణ ప్రాంతంలో భూవివాదం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రైతుల నుంచి పైసలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుధాకర్ అనే వ్యక్తి పేరుతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం గ్రామంలో పెద్ద చర్చకు దారి తీసింది. రైతులు చెబుతున్న వివరాల ప్రకారం, కొంతమంది వ్యక్తులు భూముల వ్యవహారంలో పైసలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఆగ్రహం…

Read Full News