భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…

Read Full News

ఐలాపూర్ భూముల వివాదం: కోర్టు తీర్పులు, ముకీం పిటిషన్లపై కొత్త ప్రశ్నలు

Ailapur ప్రాంతానికి చెందిన భూముల వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. భూముల యాజమాన్యంపై వివిధ వాదనలు, కోర్టు తీర్పులు, పత్రాలు బయటకు రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ వివాదంలో కీలకంగా వినిపిస్తున్న పేరు M A Muqeem. ఆయన గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని పేర్కొంటూ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం అదే భూములను పట్టా భూములుగా పేర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ల ప్రకారం, 1940 కాలం నాటి…

Read Full News