తహసీల్దార్ ఆస్తులు రూ.100 కోట్లకు పైనే? ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఏసీబీ అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోదాలు చేపట్టారు. మూడు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో…

Read Full News

హైదరాబాద్ సైదాబాద్ ప్రైవేట్ స్కూల్ వివాదం.. రెండో తరగతి విద్యార్థికి ‘కల్మా’ హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలు, విచారణకు డిమాండ్

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థి హోంవర్క్ డైరీలో ‘కల్మా’ మరియు ‘సురా ఫాతిహా’ చదివి రావాలని సూచించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రుల కథనం ప్రకారం, పిల్లవాడి హోంవర్క్ డైరీని పరిశీలించిన సమయంలో ఈ సూచనలు కనిపించాయి. వెంటనే వారు పాఠశాల యాజమాన్యాన్ని కలిసి వివరణ కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం…

Read Full News