జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…

Read Full News

జూబ్లీహిల్స్ బరిలో ఆఖరి అరగంట — మందకొడిగా సాగుతున్న ఓటింగ్, ఆశించిన పోలింగ్ శాతం రాకపోవడంతో ఆందోళన

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ ముగియడానికి మరో అరగంట సమయం మాత్రమే మిగిలి ఉండగా, అధికారులు చివరి నిమిషం వరకు ఓటు వేయాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇంతవరకు మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ గణాంకం ఎన్నికల వేడిలో పెద్దగా పెరుగకపోవడం రాజకీయ…

Read Full News