తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చకుండా Absent, Shifted, Dead, Duplicate (ASDD) కేటగిరీల్లో గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.70 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎందుకు…

Read Full News

వక్ఫ్ ఆస్తుల కోసం పోరాడిన న్యాయవాది హత్య.. ముజాహిద్ ఆలం ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్‌లో వక్ఫ్ ఆస్తుల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పోరాడుతున్న న్యాయవాదిపై జరిగిన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్ మరియు మెహబూబ్ ఆలం ఖాన్‌లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ప్రకారం, ముజాహిద్ ఆలం ఖాన్ మరియు మెహబూబ్ ఆలం ఖాన్ వక్ఫ్ ఆస్తులను ఆక్రమించి, వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా…

Read Full News