తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యత అవసరం.. భావ ప్రకటన స్వేచ్ఛపై తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన

హైదరాబాద్: తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ హక్కుల పరిరక్షణపై తెలంగాణ జర్నలిస్టుల వేదిక నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ సమావేశాలు, ప్రజా చర్చలు, భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశాలపై వివిధ వర్గాల మధ్య నెలకొంటున్న వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సభలో మాట్లాడిన వక్తలు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాజ్యాంగం కల్పించిన హక్కులు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి సమానంగా వర్తిస్తాయని పేర్కొన్నారు. భావ…

Read Full News

బండి సంజయ్ పేరు వాడొద్దంటూ తప్పుడు ప్రచారం.. లాయర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar పేరును మీడియాలో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కొంతమంది లాయర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. అసలు కోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం పిటిషన్ మాత్రమే దాఖలైందని, ఇంకా అది నెంబర్ కూడా కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం ఇంకా జడ్జి ముందుకు విచారణకే రాకముందే, కోర్టు ఆదేశాలు ఇచ్చిందని మీడియా ముందు మాట్లాడటం న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించడమేనని పలువురు…

Read Full News

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read Full News

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read Full News

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read Full News