సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read More

హైదరాబాద్ మెట్రోకు 60 భోగీలతో 10 కొత్త రైళ్ల సెట్ల కొనుగోలు

హైదరాబాద్ మెట్రోకు వచ్చే రోజుల్లో 60 భోగీలతో కూడిన 10 కొత్త రైళ్ల సెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని హెచ్ఎంఆర్ ఇప్పటికే కొత్త కోచ్లను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మెట్రో రైళ్లు మూడు కోచ్లతో నడుస్తున్నాయి. అయితే త్వరలో ఆరు భోగీలతో రైళ్లు నడపబడ్డాయి, తద్వారా ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. ఎల్బీ నగర్, మియాపూర్, జేబిఎస్, ఎంజిబిఎస్, నాగోల్, రాయదుర్గం వంటి కీలక క్యాడర్ ప్రాంతాల్లో రోజుకు 1,200 ట్రిప్పులు నడుస్తున్నాయి….

Read More