ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ దూకుడు.. 11 మంది అరెస్ట్, 108 యాప్స్ బ్లాక్!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా భారీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని రెండు వారాల పాటు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, డఫాబెట్ వంటి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు అందగా, ఇప్పటికే 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాడితో…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాలపై కఠిన చర్యలు అవసరం – ఆర్బిఐకి సీపీ సజ్జనార్ లేఖ

సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో తక్షణ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరవబడుతున్న బ్యాంక్ ఖాతాల KYC వెరిఫికేషన్‌లో బ్యాంక్ సిబ్బంది…

Read Full News

బ్యాంకులు సహకరిస్తేనే సైబర్ నేరాలకు చెక్.. మ్యూల్ ఖాతాలపై కఠిన నిబంధనలు అవసరం: సీపీ సజ్జనార్

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే బ్యాంకులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని, ముఖ్యంగా మ్యూల్ ఖాతాల నియంత్రణపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రతో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని హైదరాబాద్ పోలీసుల ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక…

Read Full News