పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

Read Full News

ఓటు కోసం అడవుల్లో కిలోమీటర్ల నడక – చెంచు గిరిజనుల ఎదుట పెద్ద సవాలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే… నాగర్కర్నూల్ జిల్లాలోని చెంచు గిరిజనాల పరిస్థితి చూస్తే ఓటు హక్కు ఒక హక్కు కాదు, ఒక పరీక్షలా కనిపిస్తోంది. అమరాబాద్, పాదరలింగాల మండలాల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న దాదాపు 20 చెంచు పెంటల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో, ఓటర్లు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో చిన్న చిన్న రోడ్లు కూడా ఉండగా, ఇక్కడ ఓటు వేయడానికి 5 నుంచి 23 కిలోమీటర్ల వరకు అడవిలో నడవాల్సిందే….

Read Full News