ఆరు గ్యారంటీలు అమలు కాలేదు.. తెలంగాణలో విజయ్ లాంటి సీఎం కావాలనే చర్చ పెరుగుతోంది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విద్యా రంగం, నీట్ పరీక్ష, పేద విద్యార్థుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యేకంగా విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చేసిన…

