నీట్‌ను రద్దు చేయాలి.. ఇంటర్ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు ఇవ్వాలి: సీఎం విజయ్

నీట్ (NEET) పరీక్షను పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో తొలిసారిగా ప్రసంగించిన ఆయన, నీట్ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నీట్ పరీక్ష అన్యాయం చేస్తోందని విజయ్ పేర్కొన్నారు. ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లే అవకాశం…

Read More