రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలంటూ లోక్‌సభలో తీర్మాన నోటీసు… బీజేపీ ఎంపీ దుబే సంచలన డిమాండ్

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. దేశాన్ని తప్పుదారి పట్టించే చర్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ డిమాండ్ చేసినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ విదేశీ శక్తుల ప్రభావంతో దేశ…

Read Full News