పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read More

భద్రత, అవినీతి, హైడ్రాపై విమర్శలు… తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతల తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో భద్రతా లోపాలు, అవినీతి, ప్రభుత్వ విధానాలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పనితీరు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాద్ పాతనగరం సహా పలు ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సాధారణ ప్రజలపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల దేవాలయాలపై దాడుల ఘటనలను ప్రస్తావిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా భద్రతా…

Read More