ఉద్యోగాలు, భృతిపై రేవంత్ హామీలపై ప్రశ్నలు — ‘ఎన్నికల తర్వాత కాదు, ఇప్పుడే ఇవ్వండి’ అంటున్న ప్రతిపక్షం!”

హుస్నాబాద్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.“మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి” అని ప్రకటించిన ఆయన హామీలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. అయితే ఈ ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.“ఉద్యోగాలు భర్తీ చేయడం కాదు — అమ్మకానికి పెట్టినట్టే వినిపిస్తోంది” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 🔻 మహిళలకు ₹2,500 ఎందుకు ఎన్నికల తర్వాతే? రేవంత్ ప్రకటించిన మరో ముఖ్య అంశం —మహిళలకు నెలకు…

Read Full News

వరదలు, పంటనష్టం: ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆరోపణలు

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఒక ప్రతిపక్ష నాయకుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, కొదాడ, మధిర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరద నీరు నగరాల్లోకి వెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కొనిజర్ల మండలం నెమ్మవాగు వద్ద వరద ప్రవాహంలో డిసిఎం డ్రైవర్ మృతి చెందడం ఉదాహరణగా చూపుతూ — ఆ ప్రాంతంలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని…

Read Full News