సెక్రటేరియట్‌లో మామూళ్ల దందా?.. పీఏలు, పీఎస్‌ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ సెక్రటేరియట్‌లో మరోసారి అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీల వ్యవహార శైలి ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైల్ ముందుకు కదలాలంటే మామూల్లు తప్పనిసరి అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అపాయింట్‌మెంట్ కావాలన్నా, ఫైల్ క్లియర్ కావాలన్నా మధ్యవర్తుల దందా నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నేరుగా మంత్రులను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని తీవ్ర…

Read Full News

అవుట్సోర్సింగ్ స్కాం సంచలనం: 7 వేల మంది అధికారులపై ఆరోపణలు

తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వ్యవస్థపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఫారెన్సిక్ ఆడిట్ ద్వారా సుమారు 7 వేల మంది అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లతో జీతాలు తీసుకున్నట్టు సమాచారం బయటకు రావడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో కొంతమంది రెగ్యులర్ అధికారులు డమ్మీ అకౌంట్లు సృష్టించి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ జీతంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లపై కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది….

Read Full News